హైదరాబాద్ నందు కూసుమంచి మండలం ముత్యాలగూడెం గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి ముత్యాలగూడెం గ్రామ సర్పంచ్ బొల్లికొండ శ్రీను,కుక్క శ్రీను,బడేటి సురేష్,పాసిని సురేష్,కుక్క రాజేష్,బొల్లికొండ రాములు,ఉడుగు పాపారావు ని పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈకార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్,మల్లిడి వెంకన్న,ముత్యాలగూడెం ఎంపీటీసీ ఉడుగు జ్యోతి-వెంకటేశ్వర్లు,ముత్యాలగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు నల్ల మోతు శ్రీనివాసరావు,చాగంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ముత్యాలగూడెం గ్రామానికి చెందిన పలుకుటుంబాలను BRS పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కందాళ…
Related Posts
మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు
SAKSHITHA NEWS మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు శంకర్పల్లి : దేవీ నవరాత్రులలో మూడో రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజిస్తారు. కొండకల్ గ్రామం లో అన్నపూర్ణ దేవికి చరణ్ సార్క్ ప్రాజెక్ట్స్ వారి ఆధ్వర్యం లో…
కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి.
SAKSHITHA NEWS కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి. సన్మానం చేసిన చేవెళ్ల న్యాయవాదులు. చేవెళ్ల : మట్టిలో పుట్టిన మాణిక్యంలాగా పరిశుద్ధ కార్మికునిగా పనిచేస్తున్న వ్యక్తి కూతురు కాలోజీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. చేవెళ్ల గ్రామంలో…