గోడౌన్ ప్రారంభించిన మంత్రులు పువ్వాడ, నిరంజన్ రెడ్డి.

Spread the love


Ministers Puvwada and Niranjan Reddy inaugurated the godown.

గోడౌన్ ప్రారంభించిన మంత్రులు పువ్వాడ, నిరంజన్ రెడ్డి.


సాక్షిత : * ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం జింకల తండా వద్ద రూ.14.90 కోట్లతో నూతనంగా నిర్మించిన 20 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల మూడు గోదాములను ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.

పాల్గోన్న గిడ్డింగుల సంస్థ చైర్మన్ సాయి చంద్,కలెక్టర్ గౌతమ్ ,జడ్పీ చైర్మన్ కమల్ రాజు ,డిసిసిబి చైర్మన్ నాగభూషణం ,డీసీఎంఎస్ చైర్మన్ శేషగిరి రావు ,మేయర్ నీరజ ,సుడా చైర్మన్ విజయ్ కుమార్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న ,ఎంపీపీ గౌరీ ,జడ్పీటీసీ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page