SAKSHITHA NEWS

శిరిడి సాయిబాబాను దర్శించుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

మహారాష్ట్రలోని శిరిడి సాయిబాబాను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి… ఆలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు.


SAKSHITHA NEWS