SAKSHITHA NEWS

సాక్షిత SPS నెల్లూరు జిల్లా:
నెల్లూరు నగరంలోని బారాషాహీద్ దర్గా ఈద్గా మైదానంలో రంజాన్ పర్వదినం సందర్బంగా నిర్వహించిన ప్రార్ధనల్లో రాజ్యసభసభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి తో కలిసి పాల్గొని, ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి* శ్రీకాకాణి గోవర్ధన్ రెడ్డి .*


SAKSHITHA NEWS