సాక్షిత SPS నెల్లూరు జిల్లా:
నెల్లూరు నగరంలోని బారాషాహీద్ దర్గా ఈద్గా మైదానంలో రంజాన్ పర్వదినం సందర్బంగా నిర్వహించిన ప్రార్ధనల్లో రాజ్యసభసభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి తో కలిసి పాల్గొని, ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి* శ్రీకాకాణి గోవర్ధన్ రెడ్డి .*
రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి కాకాణి
Related Posts
దేవాడ గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం.
SAKSHITHA NEWS దేవాడ గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం. సాక్షిత:- పరవాడ జీవీఎంసీ పెదగంట్యాడ మండలం 77వ వార్డు పరిధిలో గల కేఎస్ పాలెం మరియు దేవాడ గ్రామాలలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది అనే కార్యక్రమం…
అమరావతిలో MSME శిక్షణ కేంద్రం
SAKSHITHA NEWS అమరావతిలో MSME శిక్షణ కేంద్రం ఏపీ రాజధాని అమరావతిలో MSME 2వ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాలను కేటాయించింది. దీనిలో టెస్టింగ్ ఫెసిలిటీ కేంద్రాన్ని అందుబాటు లోకి తీసుకురానుంది. రూ.250 కోట్ల ఖర్చుతో దీన్ని…