SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,చింతల్ లోని పాపయ్య యాదవ్ నగర్ లో నిర్వహించే శ్రీ కృష్ణాష్టమి మహోత్సవానికి గోకుల యాదవ సంఘం సభ్యులు టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని కలిసి ఆహ్వానించడం జరిగింది.


SAKSHITHA NEWS