SAKSHITHA NEWS

మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా, మేడ్చల్ నియోజకవర్గం రూరల్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర మంత్రి, స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు


SAKSHITHA NEWS