మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * ముఖ్య అతిథిగా కమిషనర్ వంశీ కృష్ణ తో కలిసి 12వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 లో *8వ విడత తెలంగాణకు హరిత హరం
సాక్షిత : కార్యక్రమంలో భాగంగా పలు మొక్కలు నాటడం జరిగింది.అనంతరం స్థానిక డివిజన్ వాసులకు మొక్కలు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆవుల పావని జగన్ యాదవ్ ,రాజేశ్వరీ చౌదరీ ,గాజుల సుజాత ,NMC తెరాస వైస్ ప్రెసిడెంట్ పద్మ ప్రసాద్,NMC తెరాస బీసీ సెల్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ ముదిరాజ్,మహిళా నాయకురాలు సబితా జలంధర్ రెడ్డి, స్థానిక డివిజన్ తెరాస ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి,వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, జనరల్ సెక్రెటరీ బట్ట మురళి, అనుబంధ కమిటీల సభ్యులు గాలి శ్రీనివాస్,రాజు, గోపి,గోల్కొండ శ్రీను,బాలరాజు,రామ్ కుమార్,సురేష్,రమేష్,యాదయ్య,మహేష్,మహిళా ప్రెసిడెంట్ తులసి, ఇతర ముఖ్య కాలనీ వాసులు,ముఖ్య సీనియర్ నాయకులు,యువ నాయకులు, హరిత హరం విభాగం అధికారులు మరియు సిబ్బంది,NMC ముఖ్య అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * ముఖ్య అతిథిగా కమిషనర్ వంశీ కృష్ణ తో కలిసి 12వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 లో *8వ విడత తెలంగాణకు హరిత హరం
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…