SAKSHITHA NEWS

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా కమిషనర్ వంశీ కృష్ణ తో కలిసి 12వ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆవుల పావని జగన్ యాదవ్ ,రాజేశ్వరీ చౌదరీ ,గాజుల సుజాత ,NMC తెరాస వైస్ ప్రెసిడెంట్ పద్మ ప్రసాద్,NMC తెరాస బీసీ సెల్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ ముదిరాజ్,మహిళా నాయకురాలు సబితా జలంధర్ రెడ్డి, స్థానిక డివిజన్ తెరాస ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి,వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, జనరల్ సెక్రెటరీ బట్ట మురళి, అనుబంధ కమిటీల సభ్యులు గాలి శ్రీనివాస్,రాజు, గోపి,గోల్కొండ శ్రీను,బాలరాజు,రామ్ కుమార్,సురేష్,రమేష్,యాదయ్య,మహేష్,మహిళా ప్రెసిడెంట్ తులసి, ఇతర ముఖ్య కాలనీ వాసులు,ముఖ్య సీనియర్ నాయకులు,యువ నాయకులు,NMC అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS