SAKSHITHA NEWS

మట్టి వినాయకుల ను పూజిద్దాం..!!పర్యావరణం ను పరిరక్షిద్దాం ..!!కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు.
సాక్షిత : వివేకానంద నగర్ డివిజన్ బాగ్ అమీర్ వార్డ్ కార్యాలయం దగ్గర వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని స్థానిక నాయకులుతో కలిసి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన * కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజాదేవి రంగరావు *.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మట్టి విగ్రహాలను పూజించాలని, పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ పి వినయ్ కాంత్ రెడ్డి, స్థానిక నాయకులు యాదయ్య, యాదగిరి, జగదీష్ గౌడ్,మురళి మల్లేష్ రాజు భాస్కర్ స్వరూప కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS