SAKSHITHA NEWS

హైదరాబాద్..

స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి .

బాన్సువాడ నుండి హైదరాబాద్ విచ్చేస్తున్న స్పీకర్ పోచారం 11.30 గంటల సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన తన కాన్వాయ్ ను ఆపి సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన లో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS