మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన పలువురు సభ్యులు.

Spread the love

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన పలువురు సభ్యులు.ఈ సందర్భంగా బేడ(బుడ్గ)జంగం(ఎస్సీ)చైతన్య వేదిక రాష్ట్ర స్థాయి మహాసభ పోస్టర్ ను మేయర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఉప కులాల హక్కుల సమితి అధ్యక్షులు కోడి గంటి నరసింహ,జెనరల్ సెక్రెటరీ శ్రీనివాసులు,రాష్ట్ర అధికార ప్రతినిధి గగనం రాజు,ఇతర ముఖ్య సభ్యులు పాల్గొన్నారు.అదే విధంగా రాజీవ్ గృహకల్ప లో నూతన ఆటో యూనియన్ నూతన కార్యవర్గ సభ్యులు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్,వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ గౌడ్,ఇతర ముఖ్య నూతన యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.మరియు ఈ నెల 16న ది బ్రాండ్ కింగ్డమ్ ఎంపైర్ ఆఫ్ బ్రాండ్స్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా హాజరు కాగలరని ఆహ్వానించిన నిర్వాహకులు సాయి కిరణ్ రెడ్డి.ఈ కార్యక్రమంలో NMC బిఆర్ఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ రాము,12వ డివిజన్ యువ నాయకులు కోణాల మహేష్,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page