సాక్షితనెల్లూరు జిల్లా:* * : సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, గొలగమూడిలో వెలసిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆరాధనోత్సవాలలో భాగంగా, స్వామివారికి సతీమణి శ్రీమతి విజితతో కలిసి పట్టు వస్త్రాలు బహుకరించి, రథోత్సవంలో పాల్గొని, రాధాన్ని లాగి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి,సతీమణి శ్రీమతి విజితతో కలిసి పట్టు వస్త్రాలు
Related Posts
విడదల రజినిపై విచారణకు ఆదేశం .
SAKSHITHA NEWS విడదల రజినిపై విచారణకు ఆదేశం . అమరావతి: మాజీ మంత్రి విడదల రజనీ తమను బెదిరించి, భయపెట్టి రూ. కోట్లు వసూలు చేశారంటూ హోంమంత్రి అనితకు ఫిర్యాదు అందింది. పల్నాడు జిల్లా, ఎడ్లపాడుకు చెందిన బాలాజీ స్టోన్ క్రషర్…
Pawan Kalyan : లడ్డు బాధ్యులపై చర్యలు పక్కా.. డిప్యూటీ సీఎం పవన్ వార్నింగ్
SAKSHITHA NEWS Pawan Kalyan : లడ్డు బాధ్యులపై చర్యలు పక్కా.. డిప్యూటీ సీఎం పవన్ వార్నింగ్ తిరుమల లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశంపై తీవ్ర విచారం వ్యక్తం…