సాక్షితనెల్లూరు జిల్లా:* * : సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, గొలగమూడిలో వెలసిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆరాధనోత్సవాలలో భాగంగా, స్వామివారికి సతీమణి శ్రీమతి విజితతో కలిసి పట్టు వస్త్రాలు బహుకరించి, రథోత్సవంలో పాల్గొని, రాధాన్ని లాగి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి,సతీమణి శ్రీమతి విజితతో కలిసి పట్టు వస్త్రాలు
Related Posts
తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు.. ల్యాబ్ రిపోర్ట్ విడుదల చేసిన టీడీపీ
SAKSHITHA NEWS తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు.. ల్యాబ్ రిపోర్ట్ విడుదల చేసిన టీడీపీ ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం దుమారం రేపుతోంది. లడ్డూ కోసం వైసీపీ హయాంలో జంతు కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రకపంనలు…
మొక్కల సంరక్షణతోనే మానవ మనుగడకమిషనర్ ఎన్.మౌర్య
SAKSHITHA NEWS మొక్కల సంరక్షణతోనే మానవ మనుగడకమిషనర్ ఎన్.మౌర్య సాక్షిత : మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతోనే మానవ మనుగడ సాధ్యమని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. స్వచ్ఛతా హీ సేవ-2024 కార్యక్రమంలో భాగంగా నగరంలోని వైకుంఠపురం ఆర్చి…