SAKSHITHA NEWS

Mangalagiri (Central TDP Party Office)

అమరావతి

మంగళగిరి (కేంద్ర టీడీపీ పార్టీ కార్యాలయం)

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైశాచికంపై పుస్తకం

టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍లో “పిన్నెల్లి పైశాచికం” పుస్తక ఆవిష్కరణ

“పిన్నెల్లి పైశాచికం” పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్సీ అశోక్ బాబు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న, తెలుగురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, టీడీపీ నేతలు దారు నాయక్, పారా కిశోర్


SAKSHITHA NEWS