తాళ్ళపేట గ్రామంలో మన ఊరు – మన బడి కార్యక్రమం

Spread the love

దండేపల్లి మండలం లోని తాళ్ళపేట గ్రామంలో మన ఊరు – మన బడి కార్యక్రమం లో భాగంగా నేడు ప్రాథమిక పాఠశాలలో 18 లక్షల అంచనా వ్యయంతో మౌలిక వసతులు మరియు అభివృధి పనులకు భూమిపూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..

ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ తిప్పని లింగన్న,ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,వైస్ ఎంపీపీ అనిల్,మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్,మండల పార్టీ ప్రెసిడెంట్ చించు శ్రీనివాస్,రైతు సామాన్య సమితి కన్వీనర్ గురవయ్య,సర్పంచులు, ఎంపీటీసీలు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page