SAKSHITHA NEWS

సాక్షిత : వినుకొండ పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం నందు నేడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీనజన భాందవుడు, సమసమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తిగా నిలిచిన మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన *వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * వారితో పాటు నియోజకవర్గ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..


SAKSHITHA NEWS