SAKSHITHA NEWS

మహాత్మ జ్యోతి భా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మీకంగా తనికి చేసినా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్


సాక్షితదర్మపురి నియెాజక వర్గం ప్రథినిది
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంభంపల్లి ( కోటిలింగాల) మహాత్మ జ్యోతి భా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మీకంగా తనికి చేసినా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఈ సందర్బంగా గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలను ప్రిన్సిపల్ హరితను అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల వసతి గురించి తెలుసుకుని కిటికిలగుండ దోమలు పాములు కీటకాలు రాకుండ జాలీలు ఏర్పటు చెయ్యాలని డోర్స్ ఏర్పటు చెయ్యాలని బాత్ రూమ్ టాయిలెట్ నిర్మాణాలు ప్రహారి గోడ కు నిదులు మంజూరి చేస్తున్నట్లు ప్రకటించారు రూమ్ లకు సరిపడ ఫ్యాన్లు ఎక్స్చేట్ ఫ్యాన్లు ఏర్పట్లు గురుకులాలో విద్యార్థులకు ఏలాంటి సమస్యలు రాకుండ ఎప్పటికప్పుడు అదికారులు పర్యవేక్షన అప్రమాత్తంగా ఉండాలని అదికారులకు ఆదేశాలు అందించారు ఈ కార్యక్రమంలో ఆర్ డీ ఓ మదుసుదన్ గౌడ్ తహాశీల్దార్ శేఖర్ ఎంపిడీఓ రవీందర్ రెడ్డి ఎంపిఓ జక్కుల శ్రీనువాస్ ఆర్ ఐ రాజేశ్వరి రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు


SAKSHITHA NEWS