SAKSHITHA NEWS

సాక్షిత : మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన ప్రవాస్ 3.0 ఎక్సలేన్స్ 2022 అవార్డ్స్ కార్యక్రమంలో ఆర్థిక , వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు , ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ , మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి , ఎమ్మెల్యేలు జాజుల సురేందర్ , క్రాంతి కిరణ్ ,BOCI తెలంగాణ ఛైర్మెన్ సునీల్ కుమార్ , BOCI అధ్యక్షులు ప్రసన్న పట్వర్ధన్ తో కలసి ముఖ్యఅతిథిగా పాల్గోని అవార్డ్స్ లను అందజేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ


SAKSHITHA NEWS