మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం
వినాయక చవితి పందిళ్లుకు తప్పనిసరిగా పోలీస్ వారి అనుమతులు తీసుకోవాలి
వినాయక విగ్రహం కమిటీ సభ్యుల లిస్టు తప్పనిసరిగా పోలీస్ వారికి ఇవ్వాలి
మండపాల లైటింగ్ వైర్లకు అతుకులు ఉండరాదు
విగ్నేశ్వరుని విగ్రహం వద్ద అశ్లీల నృత్యాలు పాటలు పెట్టరాదు
పందిళ్ళలో మై పర్మిషన్ తీసుకోవాలి
మండపంలో ఉదయం 6 నుండి రాత్రి 10 వరకు మైక్ పరిమిషన్
కమిటీ లిస్టులో ఉన్న సభ్యులు ఎవరో ఒకరు మండపం దగ్గర అనునిత్యం ఉండాలి
మండపాలలో విలువైన వస్తువులు పెట్టరాదు
మండపాల వద్ద మద్యం సేవించినట్లయితే చర్యలు తీసుకుంటాము
వినాయకుడి నిమజ్జనానికి చిన్న పిల్లలను తీసుకు వెళ్లరాదు
విగ్నేశ్వరుని మండపంలో ఎటువంటి గొడవలు జరగకుండా కమిటీ సభ్యులు చూసుకోవాలి
నిమజ్జన సమయంలో రికార్డింగ్ డాన్సులు పెట్టరాదు
మండపాలలో ఇసుక నీళ్లను అనునిత్యం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి
ఫైర్ విద్యుత్ శాఖ వారి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి
ఆ వినాయకుని చల్లని చూపు జిల్లా ప్రజలు పై మనందరిపై ఉండాలని అన్నారు
జిల్లా ప్రజలకు బాపట్ల వాసులకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన
బాపట్ల డి.ఎస్.పి తుమ్మల వెంకటేశులు
మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం
Related Posts
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కిలారి రోశయ్య భేటీ
SAKSHITHA NEWS డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కిలారి రోశయ్య భేటీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కిలారి రోశయ్య భేటీఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ…
పైడివాడ అగ్రహారం గ్రామంలో “ఇది మంచి ప్రభుత్వం”కార్యక్రమం.
SAKSHITHA NEWS పైడివాడ అగ్రహారం గ్రామంలో “ఇది మంచి ప్రభుత్వం”కార్యక్రమం. SAKSHITHA NEWS