SAKSHITHA NEWS

కుతుంబాక బసవ నారాయణ కుటుంబానికి ఎంపీ పరామర్శ

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత:

ఖమ్మం అర్బన్ మండలం
వీ. వెంకటాయపాలెం కు చెందిన సీనియర్ నాయకులు కుతుంబాక బసవ నారాయణ మృతి చెందగా.. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాo రెడ్డి గురువారం నివాళులర్పించారు. మృతదేహాన్ని సందర్శించి.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో కాపా ఆదినారాయణ, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS