SAKSHITHA NEWS

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఫేస్ టు లో ఇండోర్ స్టేడియం పక్క లైన్ లో జరుగుతున్నా భూగర్భ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, నజ్మా, పర్వీన్ సుల్తానా, తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS