ఖమ్మంలో కింగ్స్ దర్బార్ మల్టీ కజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం.

Spread the love

ఖమ్మంలో కింగ్స్ దర్బార్ మల్టీ కజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ దగ్గర సబ్ స్టేషన్ ఎదురుగా మమతా రోడ్ నందు ఆదివారం ప్రోప్రైటర్లు టీ.వి రాజు, జి.గిరి, మహమ్మద్ ఫజల్ ఖాన్, షేక్ యూసుఫ్, యం.డి సలీం పాషా, బి.ఎస్ మూర్తి నూతనంగా ఏర్పాటు చేసిన కింగ్స్ దర్బార్ మల్టీ కజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన సిపిఐ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు , ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ దూరపల్లి శ్వేత, అనంతరం కింగ్స్ దర్బార్ ప్రొప్రైటర్లు మరియు సిబ్బంది ముఖ్య అతిధులు అందరికీ శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సరిపుడి రమాదేవి సతీష్, చిరుమామిళ్ల లక్ష్మీ నాగేశ్వరరావు, సిటీ లైబ్రరీ చైర్మన్ మహమ్మద్ అష్రిఫ్, మంత్రి పీ.ఏ చిరుమామిళ్ల రవి కిరణ్, నాయకులు సరిపుడి గోపి, శంషుద్దీన్, పాష, కింగ్స్ దర్బార్ సిబ్బంది మరియు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page