ఖమ్మంలో పొంగులేటి శీనన్న అభిమానుల ఆత్మీయ సమ్మేళనం

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం నియోజకవర్గ స్థాయి పొంగులేటి శీనన్న అభిమానుల ఆత్మీయ సమ్మేళనం ఈనెల 21న ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించనున్నట్లు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వైరారోడ్డులోని ఎస్ఆర్ గార్డెన్స్ వెనుక గల ఖాళీ స్థలంలో జరిగే ఈ సమ్మేళనానికి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిధిగా హాజరవుతారని పేర్కొన్నారు. కావున ఖమ్మం నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, శీనన్న అభిమానులు వేలాదిగా తరలివచ్చి సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.

Related Posts

You cannot copy content of this page