SAKSHITHA NEWS

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” బంట్వారం మండల కేంద్రంలోని సుధాకర్ గౌడ్ ఫంక్షన్ హాల్ లో బంట్వారం మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన Rs.34,03,944/-(రూపాయలు ముప్పై నాలుగు లక్షల మూడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు) విలువ గల 34 కళ్యాణలక్ష్మి / షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS