మొగుళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచి కర్నాటి వెంకటేశ్వర రెడ్డి

Spread the love

ప్రకాశం జిల్లా ఎర్రదొండపాలెం నియోజకవర్గం

మొగుళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచి కర్నాటి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం ను ప్రారంభించడం జరిగింది ప్రతి గడప కు వెళ్లి సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు ను వివరించి వారి గడపకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోటో ను అతికించడం జరిగింది ఈ కార్యక్రమం లో కర్నాటి వెంకట రెడ్డి గ్రామ సచివాలయం కన్వీనర్లు బోట్ల యోగయ్య కందుల జానమ్మ మరియు గృహ సారధులుమరియు sc పాలెం స్కూల్ చైర్మన్ తిరుమలేష్ వాలంటీర్స్ శివ రామి రెడ్డి. మంత్రయ్య. బ్రహ్మయ్య. మతయ్య గాలేయ్య మరియు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page