Kaleshwaram project
హైదరాబాద్:
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ గడువును మరో రెండు నెలల పాటు పొడిగించింది. తెలంగాణ సర్కార్.kaleshwaram project
రేపటితో విచారణ కమిషన్ గడువు కాలం పూర్తికానండ టంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 100 రోజుల్లో విచారణ పూర్తి కాలేదు. దీంతో ఆగస్టు 31 వరకు తెలంగాణ ప్రభుత్వం సమయం ఇచ్చింది…
![కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ గడువు పొడిగింపుkaleshwaram project 2 kaleshwaram project](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-29-at-16.20.09-1024x848.jpeg)