మనిషి మహోన్నతుడిగా తీర్చిదిద్దే విద్య ఒక్కటే – జ్యోతిరావు పూలే

Spread the love

జ్యోతిరావు పూలే 198వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ చౌరస్తాలో సమాజంలో అణగారిన అభ్యున్నతి వారి విద్యాభివృద్ధి కోసం కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త మానవతావాది మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళి అర్పించిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి

ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మరియు అధ్యక్షులు, ఫ్లోర్ లీడర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్, మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు , కార్యకర్తలు, సబితా ఇంద్రారెడ్డి అభిమానులు భారీగా పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page