చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
జూనియర్ పంచాయతీ సెక్రటరీలు తమ సర్వీస్ ని క్రమబద్ధీకరించాలని కోరుతూ ఎంపీడీవో లాజర్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కార్యదర్శులు మాట్లాడుతూ ఈ రోజుతో నాలుగు సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ కాలాన్ని పూర్తి చేసుకున్నామని
ఈ కాలాన్ని సర్వీస్ గా పరిగణిస్తూ ప్రభుత్వం వెంటనే జిఓ విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనుల్ని విజయవంతంగా నిర్వహించడంలో, అలాగే తాజాగా కేంద్రం ప్రకటించిన జాతీయస్థాయి పంచాయితీ అవార్డులలో తెలంగాణ రాష్ట్రానికి 8 అవార్డులు దక్కాయి అంటే అది కేవలం పంచాయతీ కార్యదర్శుల కృషి మాత్రమే అని అన్నారు.
వచ్చే రెండు వారాల సమయంలో జెపిఎస్ ల క్రమబద్దీకరణ చేయని యెడల ఈ నెల 28 తేదీ నుండి సమ్మె కు వెళ్తామని పంచాయితీ కార్యదర్శులు తెలియపర్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ పద్మ అన్ని గ్రామ పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.
సర్వీసును క్రమబద్ధీకరించాలని కోరుతున్న జేపియస్ లు
Related Posts
కమిషన్ లు లెంది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరు
SAKSHITHA NEWS కమిషన్ లు లెంది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరుసవాల్ ను స్వీకరిస్తూన్నాం …..చర్చకు రండి – మాజీ ఎంపీటీసీ తిరుపతి సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-….కమిషన్ లు లేనిది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరు అని జీవోను మీ ప్రభుత్వ…
ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.
SAKSHITHA NEWS ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధికారుల సమీక్షకు నివేదికలు సిద్ధం చేయాలి. సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్…