ఛలో GHMC కార్యాలయం ముట్టడిలో పాల్గొన్న, ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి

Spread the love

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…
9 ఏళ్ల దొర పాలనలో నాలాలు చెరువులు ఆక్రమణలు,
అక్రమ నిర్మాణాలతో జలాషయాన్ని తలపిస్తున్నాయి అని అన్నారు…
అదేవిధంగా వర్షానికి ముంపుకు గురైన బాధితులకు వరద సహాయం అందించకుండా
నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు….


హైదరాబాద్ ను డల్లాస్, సింగపూర్ చేస్తా అని మాయమాటలు చెప్పిన కేసీఆర్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దింపడం కాయం అని అన్నారు…
వెంటనే ప్రతి ఒక్క వరద బాధితుల కుటుంబానికి రూ..10 వేయిల చొప్పున వరద సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు…

ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page