SAKSHITHA NEWS

హైదరాబాద్ :

చోప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి భార్య రూపాదేవి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు, గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు. వెంట నాయకులు రమేష్ రావు గారు, నవీన్ రావు తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS