SAKSHITHA NEWS

ఉత్తరాంద్ర దోచుకోవటంలో ముందంజలో జగన్ రెడ్డి ప్రభుత్వం కలమట

ఉత్తరాంద్ర దోచుకోవటంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ముందంజలో ఉందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి విమర్శించారు.పాతపట్నం మండల కేంద్రంలో స్థానిక కలమట క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో శ్రీకాకుళం జిల్లా పరిధిలో గల వంశధార – నాగావళి, వంశధార- బాహుద నదుల అనుసంధానం అలానే వంశధార, ఆఫ్షోర్ ప్రాజెక్టులు పనులు ఒక్క శాతం కూడా ముందుకు సాగలేదని తెలిపారు.


SAKSHITHA NEWS