SAKSHITHA NEWS

*గణేష్ మండపలకు ఆహ్వానం
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ సాయి బాలాజీ ఎనక్లేవ్ అస్సోసియేషన్- మల్లంపేట్, గణేష్ ఉత్సవ కమిటీ-జర్నలిస్ట్ కాలనీ మరియు సాయి అనురాగ్ కాలనీ సేవ సమితి- బాచుపల్లి వాసులు గణేష్ మహోత్సవం సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో NMC కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, 18 డివిజన్ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబెర్ CH . జీతయ్య ముదిరాజ్, రాంచందర్ నాయక్ మరియు పలువురు కాలనీ వాసులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS