SAKSHITHA NEWS

బకాయి నిధులు పెండింగ్ పెట్టిన ఏపీ ప్రభుత్వం….

ఏపీ ప్రభుత్వం బకాయి నిధులు ఇవ్వట్లేదని కడపకు విమాన సర్వీసులు నిలిపివేస్తామంటున్న ఇండిగో….

ఏపీ ఎయిర్‌పొర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండిగో సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.

వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏటా 20 కోట్లు ఇండిగో సంస్థకు చెల్లిస్తామని ఒప్పందం చేసుకోగా ఆ నిధులు ఇవ్వకపోవడంతో సెప్టెంబర్ 1 నుండి విమాన సర్వీసులు నిలిపివేయాలని ఇండిగో ఇప్పటికే టికెట్ల విక్రయం ఆపేసింది….


SAKSHITHA NEWS