డీసీఎంఎస్ గోదాములు మరియు కార్యాలయ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం

Spread the love

డీసీఎంఎస్ గోదాములు మరియు కార్యాలయ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..

ఆదిలాబాద్ పట్టణంలో జిల్లా సహకార మార్కెటింగ్ సంఘము యొక్క గోదాములు మరియు కార్యాలయ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ పర్యావరణ,దేవాదయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి పాల్గొన్న మంచిర్యాల శాసన సభ్యులు నడిపెల్లి దివాకర్ రావు ,స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ,జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య తో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page