SAKSHITHA NEWS

మానవ సంబంధాల్లోని పవిత్రమైన సహోదరభావాన్ని( అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల అనుబందానికి ప్రతీక) బలోపేతంచేసే రక్షా బంధన్ (రాఖీ పండుగ) సందర్భంగా మహిళ సమాఖ్య ప్రెసిడెంట్లు ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టడం జరిగినది.ఈ సందర్భంగా వారికి ,మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గ ఆత్మీయ అడపడచులందరికి రాఖీపర్వదిన శుభాకాంక్షలు తెలియచేసిన ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో TLF ప్రెసిడెంట్ మంజుల మరియు రాజ్యలక్మి,, దేవి Sk బిబి, నిర్మలమ్మ, లలిత కుమారి, పర్వీన్,పద్మ, స్వరూప, పద్మ, కవిత,శ్రీ జ్యోతి తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS