SAKSHITHA NEWS

ఆరోగ్య శాఖ తన్నీరు హరీష్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసిన..
ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మరియు సతీమణి డా.సీతామహాలక్ష్మీ

సాక్షిత : హైదరాబాద్ లో మంత్రి క్యాంపు కార్యాలయంలో
మర్యాదపూర్వకంగా కలిసి మహబూబాబాద్ నియోజకవర్గం అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని, ఇటీవల నియోజకవర్గంలోని అయోద్యపురం గ్రామంలో, అర్బన్ పి.హెచ్.సి. లలో హెల్త్ బిల్డింగ్ లు , మంజూరు చేసినందుకు నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపిన..
మహబూబాబాద్ శాసన సభ్యులు
*బానోత్ శంకర్ నాయక్ మరియు సతీమణి డా.సీతామహాలక్ష్మీ *

ఎమ్మెల్యే వెంట
మున్సిపల్ చైర్మన్ డా. రామ్మోహన్ రెడ్డి,
వైస్ చైర్మన్ ఎండి ఫరీద్ , రాష్ట్ర నాయకులు మర్నేని వెంకన్న , తదితరులు ఉన్నారు


SAKSHITHA NEWS