SAKSHITHA NEWS

హర్ ఘర్ తిరంగా ర్యాలీ లో పాల్గొన్న కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి …

స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని బ్లూమ్స్ కాలనీ వాసులు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మహాత్మా గాంధీ కి నివాళులు అర్పించి, కాలనీలో ర్యాలీగా తిరుగుతూ జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాసి ప్రదీప్ రెడ్డి , బ్లూమ్స్ కాలనీ ప్రెసిడెంట్ వైద్యనాథ్ రావు , సెక్రటరీ మధు సూధన్ రెడ్డి , సభ్యులు ప్రభాకర్ రెడ్డి , కిరణ్ , బాబు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS