మహాత్మా గాంధీ కి వినతిపత్రం అందజేయడం

Spread the love

నంద్యాలలో జరిగిన నిరసన ర్యాలీలో స్థానిక కలీలు థియేటర్ నుండి గాంధీ చౌక్ సెంటర్ వరకు వెళ్లి అక్కడ మహాత్మా గాంధీ కి వినతిపత్రం అందజేయడం జరిగినది
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నంద్యాల తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎన్ ఎం డి ఫిరోజ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి డుమావత్ స్వామి నాయక్

Related Posts

You cannot copy content of this page