కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా హాథ్ సే హాథ్ జోడో

Spread the love

52వ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో టీపీసీసీ ప్రతినిధి కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర

126 డివిజన్ మగ్దూం నగర్ లో జెండా ఎగరవేసిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కొలన్ హన్మంత్ రెడ్డి గడప గడపకు హాథ్ సే హాథ్ జోడో అభియాన్ స్టికర్ వేసి,కరపత్రాలను పంచుతూ BJP, BRS ప్రభుత్వాల ద్వందనీతిని, అధికారం కోసం మోసపూరిత హామీలతో ప్రజలకు జరిగిన అన్యాయం గురించి వివరించారు . రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. రాయబోయే ఎన్ని కల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే తెలంగాణాలో 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నారు . అదే విదంగా విద్యార్థులకు ఫీజ్ రియంబిస్మెంట్ మరియు సొంత ఇంటి కల నెరవేర్చుకోడానికి 5 లక్షల రూపాయల రుణం ఇవ్వనున్నది ఈ ఎలక్షన్ లో ప్రజలోకి వెళ్ళాలి అని సూచించారు . ఈ కార్యక్రమంలో ఎక్స్ వర్డ్ మెంబెర్ గణేష్ ఐ.ఎన్.టి.యూ.సి నాయకులు శ్రీనివాస్ చారీ,వీర రెడ్డి,అంజి రెడ్డి,మాధవ రెడ్డి,సాయి రెడ్డి మహిళా నాయకులు కౌసల్య,కమల,లలిత,యాదమ్మ యువజన కాంగ్రెస్ నాయకులు సాంసన్,ఆర్.కె ,శ్రీనివాస్ ,అల్ ఇండియా దళిత సేన అధ్యక్షులు ఆవిజె జేమ్స్మ,సిద్ధ నోలా సంజీవ రెడ్డి, పండరీ రావు, ఎం డి. అంజాద్,ఎం డి. నయీమ్ పషా,గురుమూర్తి,శివ, రాహుల్, డోరా అరుణ్, వేణు ఎన్.ఎస్.యూ.ఐ సాయి,ఎన్. ఎమ్ .సీ. రాయల దీపక్ తతిదారులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page