జాతీయ స్థాయి త్రో బాల్ పోటీలకు ఎంపికైన గ్రీన్ గ్రో విద్యార్థులు

Spread the love

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మండల పరిధిలో ఉన్న గ్రీన్ గ్రో పాఠశాల విద్యార్థులు గంగపురం ప్రవీణ్ కుమార్ నేక్కంటి సాయి జశ్వాంతి ఈనెల 16న సంగారెడ్డి జిల్లా విక్టరీ మెమోరియల్ హై స్కూల్ కొత్తపేట లో 33 వ జాతీయ స్థాయి త్రో బాల్ ఎంపికలో ఉత్తమ ప్రతిభను కనబరిచి జాతీయస్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున ఎంపికయ్యారు. మే 12నుండి 14 వరకు హిమాచల్ ప్రదేశ్ లోని ఉన్నలో జరిగే త్రోబాల్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొననున్నారు. ఎంపిక పట్ల గ్రీన్ లో పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక శారీరక ఉల్లాసం కలుగుతుందని భవిష్యత్తులో ఉన్నత విద్యా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఈ అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బండి వీణ అనిల్ కుమార్ రెడ్డి , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోలా గోవర్ధన్, వ్యాయామ ఉపాధ్యాయుడు గంగాపురం రాము ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను

Related Posts

You cannot copy content of this page