SAKSHITHA NEWS

ఆదేశాలకు తూట్లు..?
మళ్లీ మొదలైన గ్రావెల్ మాఫియా…!

✍️వైసిపి కీలక అధినేత విజయ సాయి రెడ్డి ఇచ్చిన ఆదేశాలకు తూట్లు పడుతోంది…
ఇటీవల తిరుపతిలో నిర్వహించిన వైసిపీ సమీక్ష సమావేశంలో ఆయన గ్రావెల్ మాఫియా వల్ల చెడ్డ పేరు వస్తుందని.. వాటి జోలికి ఎవరు వెళ్లవద్దని స్థానిక నేతలకు చెప్పిన విషయం తెలిసిందే.. అయితే ఆదేశాలు బుట్ట దాకలైంది.. రెండు మూడు రోజులుగా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని జడేరి అల్లప్ప గుంట పరిసర ప్రాంతాల నుంచి గ్రావెల్ తమిళనాడుకు దూసుకుపోతోంది పోలీసులు రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది


SAKSHITHA NEWS