SAKSHITHA NEWS

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కొండకల్ గ్రామం లో చేవెళ్ళ నియోజకవర్గం యెమ్మెల్యె కాలె యదయ్య శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా పూజ లు చెసారు. తదుపరి గ్రామంలో జరుగుతున్న భ్రమరాంబ మల్లికార్జున మహోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మన పై ఉందని తెలిపారు….


SAKSHITHA NEWS