మల్లంపేట్ వినాయకుడి పూజలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్లంపేట్ లో శ్రీచైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి వేడుకలకు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హాజరయ్యారు. కౌన్సిలర్ అర్కల అనంతస్వామి సీనియర్ నాయకులు హన్మంతరావు, ఎంబరి ఆంజనేయులు తో కలిసి పూజలు చేశారు. ఈ అమర్నాథ్ జి. రమేష్, లక్ష్మణ్, న్నర్సింహ, కోటేష్, కుమార్, ప్రశాంత్, శ్రీనివాస్, అరుణ్, తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page