మట్టి వినాయకుడి సేవలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love

వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శంభీపూర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మట్టి గణేషుడికి ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page