రేషన్ కార్డులు ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిత్యావసర ధరలు భారీగా పెరగడంతో రైతు బజార్లలో ఇప్పటికే వంటనూనెలు, కందిపప్పును తక్కువ ధరకే పంపిణీ చేస్తోంది. అయితే నవంబర్ నుంచి కందిపప్పు, పంచదారను రేషన్ బియ్యంతో పాటు పంపిణీ చేయనుంది. వచ్చే నెల నుంచి కార్డుపై కేజీ రూ.67 చొప్పున కందిపప్పు, చక్కెర అరకేజీ రూ.17 చొప్పున విక్రయించనున్నారు. గోధుమ పిండి, రాగులు, జొన్నల్ని కూడా అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
రేషన్ కార్డులు ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త
Related Posts
హైకోర్టులో అల్లు అర్జున్కు ఊరట
SAKSHITHA NEWS హైకోర్టులో అల్లు అర్జున్కు ఊరట ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియమాలను ఉల్లంఘించారని నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన అల్లు అర్జున్ నవంబర్ 6న నిర్ణయం వెల్లడిస్తామన్న హైకోర్టు.. అప్పటి వరకు…
భూ సమస్యల పరిష్కారానికే రీ సర్వే గ్రామాల్లో సదస్సు
SAKSHITHA NEWS భూ సమస్యల పరిష్కారానికే రీ సర్వే గ్రామాల్లో సదస్సు మండల కేంద్రమైన పరవాడ లో రీ’సర్వే భు సమస్య పరిష్కార వేదిక గా సంతబయలు వద్ద భూముల రీ సర్వే గ్రామసభ సదస్సు నిర్వహించారు .రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో…