SAKSHITHA NEWS

gold jewelry బంగారు నగ అపహరించిన ఇద్దరు అరెస్ట్
నస్పూర్ లోని జగదాంబ కాలనీలో గత నెల 30న సాయంత్రం మార్కెట్ కు వెళ్లి వస్తున్న భాగ్యలక్ష్మి అనే మహిళ మెడలో నుంచి బంగారు నగ అపహరించిన ఇద్దరిని నస్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ వివరాలు వెల్లడించారు. నిందితులు రాజేందర్, దుర్గం స్వామిని అదుపులోకి తీసుకొని, 49. 5 గ్రాముల బంగారు నగ, బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో సీఐ అశోక్, ఎస్సై రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

gold jewelry

SAKSHITHA NEWS