పుల్లలచెరువు మండలం ఐ.టీ.గ్రామ పంచాయితీ లోని గండు బాయిగుడెం:1లోని 29 కుటుంబాల చేంచువారికి ఇండ్ల స్థలాలు పట్టాలు ఐటీ. వరం టీడీపీ నాయకులు ఏర్పాటు చేసి పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమలో ఐటీ. వరం MPTC పోట్ల గోవిందు ,టీడీపీ నాయకులు సురబాత్తిని వెంకటేశ్వర్లు,పావులూరి మన్నేయ్య, మరాసు నసరయ్యా,సురాబాత్తిని రాఘవయ్య, సోమేపల్ కోటయ్య , మరసు యొగయ్య పాల్గొన్నారు
![పుల్లలచెరువు మండలం ఐ.టీ.గ్రామ పంచాయితీ లోని గండు బాయిగుడెం 2 WhatsApp Image 2023 05 24 at 2.08.05 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-24-at-2.08.05-PM-1024x1024.jpeg)