పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత డబ్బులపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఈ నెల 28న (రేపు) రైతుల అకౌంట్లలో రూ.2వేల చొప్పున జమ చేయనున్నట్లు తెలిపింది. ప్రధాని మోదీ బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేస్తారని పేర్కొంది. ఈ డబ్బులు రావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది.
![అకౌంట్లలోకి డబ్బులు 2 WhatsApp Image 2024 02 27 at 8.29.39 AM](https://sakshithanews.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-27-at-8.29.39-AM-1024x873.jpeg)