SAKSHITHA NEWS

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన మిత్రులు

నార్కట్ పల్లి (సాక్షిత ప్రతినిధి)

నార్కట్ పల్లి మండలం ఎనుగులదొరి గ్రామానికి చెందిన సముద్రాల లింగయ్య అనారోగ్యం తో మరణించడంతో నార్కట్ పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1997-98 విద్య సంవత్సరం 10వ తరగతి చదివిన మిత్రులు అంత కలసి సముద్రల లింగయ్య కుటుంబాన్ని పరామర్శించి
50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు పుల్లెంల శ్రీను,గడ్డం శివరాం, ప్రజ్ఞపురం సైదులు, రంగయ్య, సామ మధుసూదన్ రెడ్డి, కొమ్ము గిరి, జ్యోతి ఉమ, శివారెడ్డి,యాదగిరి, రవి, రమేష్, నర్శింగ్ బాబు, నర్సింహ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS