SAKSHITHA NEWS

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సుభాష్ నగర్ డివిజన్ పరిధి అపురూప కాలనీలో రాత్రి జరిగిన శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి మరియు నాగదేవత విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి ఉత్సవ కమిటీ సభ్యులు గణేషన్, తిప్పారెడ్డి, వీ రమణ, కుంచ కృష్ణమూర్తి కొండలరావు, మల్లేష్ గౌడ్, మురళి, సురేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, మోహన్, సాయి రెడ్డి, యార్లగడ్డ శీను, సత్యనారాయణ, వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస శాస్త్రి, ఆదినారాయణ, గుబ్బల లక్ష్మీనారాయణ, వెంకటరత్నం, మాలాద్రి తదితరులు పాల్గొన్నారు .


SAKSHITHA NEWS